ShareChat
click to see wallet page
search
మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో  రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని  విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. #mangalagiri  #NaraLokesh  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat