ShareChat
click to see wallet page
search
జగన్ పాలనలో విశాఖ ఉక్కును అమ్మేయాలని చూడగా ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో వారికి సంఘీభావం తెలిపిన చంద్రబాబు గారు విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు సాయం సాధించారు. సీఎం చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం అందించిన సహకారంతో స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. జనవరి నెలలో రూ.54 కోట్ల లాభం అర్జించింది. #VizagSteelPlant  #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:08