రాజశేఖర్ రెడ్డి తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తూ జీవో ఇచ్చిన విషయం ఈ దేశంలోని ప్రతి హిందువుకూ తెలుసు. తిరుమలలో విచ్చలవిడిగా అన్యమత ప్రచారం జరగడానికి ఆయన అనుమతిచ్చాడు. ఆ రోజుల్లో ప్రతి హిందువు ఈ చర్యను తప్పుబడుతూ రోడ్డెక్కి పోరాటాలు చేశారు. హిందువుల నిరసనలను తట్టుకోలేక, ఆ జీవోను మార్చి కొత్త జీఓ ఇవ్వాల్సి వచ్చింది.
ఇలాంటి విషయాన్ని కూడా ఘనతగా చెప్పుకుంటూ, సిగ్గు లేకుండా చెప్పుకోవడం జగన్ లాంటి వాడికే చెల్లింది.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:22

