ShareChat
click to see wallet page
search
GOOD MORNING 1.తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ 2.అట్టహాసంగా కవిత జన్మదిన వేడుకలు 3.ఆర్టీసీ సమ్మె నోటీసు 4.రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి తాజా వార్తల కోసం చదవండి మీ బెస్ట్​ వాయిస్​ దినపత్రికలో... https://epaper.bestvoicenews.com/view/66/best-voice-epaper #🔹కాంగ్రెస్ #తెలంగాణా పాలిటిక్స్ #మన మీడియా.. 🤠 #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
🔹కాంగ్రెస్ - 14.03.2026 శనివారం www.bestvoicenews.com bestvoice బెస్ట్ వాయిస్ సంపుటి : 10 సంచిక : 271 వెల : రూ 1 / - వరంగల్ తెలుగు దినపత్రిక ఎడిటర్ : కె.మోహన్రావు పేజీలు 10 తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ • 7 వేల కోట్లతో గాంధీ సరోవర్ నిర్మాణం • 5 జోన్లుగా 55 కిలోమీటర్ల మూసీ నది • గండిపేట నుంచి బాపూఘాట్ వరకు • 21 కిలోమీటర్ల మేరకు తొలి ఫేజ్ • మూసీ నదిలోకి గోదావరి నీళ్లు బెస్ట్ వాయిస్ , స్టేట్ బ్యూరో : హైదరాబాద్ మహా నగరాన్ని అన్ని విధాలుగా కా పాడుకోవాలంటే మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు . రాబోయే రోజుల్లో 2 కోట్ల జనాభాకు చేరుకునే ఈ నగరానికి అవసరమైన అన్ని వసతులు కల్పించా లంటే ఉత్తమమైన కార్యాచరణ ప్రణాళికను అను సరించాలని చెప్పారు . తెలంగాణకు ఆయువుప ట్రైన హైదరాబాద్ నగరం ఆర్థికంగా , పర్యావరణ నుంచి నిరంతరం అధ్యయనం చేస్తున్నానని , అనేక మంది నిపుణులతో చర్చిస్తున్నాని సీఎం తెలిపారు . గండిపేట నుంచి బాపూఘాట్ వరకు మూసీ నదిని తొలిదశలో 7 వేల కోట్ల రూపాయలతో శుద్ధి చేసి సుందరీకరించనుంది . 21 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాంతాన్ని తొలి ఫేజ్లో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దను న్నారు . దీనికి సంబంధించి డీపీఆర్ విడుదలైంది . ఈ మేరకు అధికారులు శుక్రవారం జరిగిన రివర్ మూసీ రిజునివేషన్ కార్యక్రమంలో వివరాలు వెల్ల • మూసీ పునరుద్ధరణపై అధికారుల ప్రజెంటేషన్ పరంగా , సాంస్కృతిక పరంగా , వారసత్వ పరంగా డించారు . ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి , డిప్యూటీ సీఎం • 365 రోజులూ మూసీలో నీళ్ల ప్రవాహం • సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి హాజరు బెస్ట్ వాయిస్ , స్టేట్ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి . గురువారం రాత్రి నుంచి శుక్ర వారం రాత్రి వరకు వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు . దాటిన తర్వాత జాగృతి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . శుక్రవారం ఉదయం వీర పండితులు ఆశీ ర్వాదం ఇవ్వగా , బంజారా పుజారులు కవితను దీవించారు . జాగృతి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , శ్రేయోభిలా షులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు . తెలంగాణ జాగృతి కార్యాలయంలో అభిమానులతో మరింత ఎత్తుకు ఎదగాలంటే జీవరేఖగా ఉన్న మూసీ నదిని ప్రక్షాళన చేసి పునరుజ్జీవింపజేయా లని అభిలషించారు . ఇందుకోసం తాను 2 ఏండ్ల భట్టివిక్రమార్క , మంత్రులు పొంగులేటి , పొన్నం ప్ర భాకర్ , కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో మూసీ మిగతా 10 లో .. అట్టహాసంగా కవిత జన్మదిన వేడుకలు • జాగృతి కార్యాలయంలో అంబరాన్నంటిన సంబురాలు • భారీగా తరలివచ్చిన నాయకులు , అభిమానులు • బంజారా పీఠాధిపతులు , వేద పండితుల అశ్వీర్వచనం • కవిత ఉద్యమ ప్రస్థానంపై డాక్యుమెంటరీ విడుదల కలిసి కవిత గారు కేక్ కట్ చేశారు . ఈ సందర్భంగా భారీ గజ మాలతో జాగృతి నాయకులు , కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు . పలువురు నాయకులు , శ్రేయోభిలాషులు , కార్య కర్తలు , నాయకులు , పలువురు ప్రముఖులు ఆమెను కలిసి బర్త్ డే విషెష్ తెలిపారు . రాష్ట్ర వ్యాప్తంగానూ జాగృతి నాయకులు , అభిమానులు ఘనంగా కవిత బర్త్ వేడుకలు నిర్వహించారు . అంతకుముందు కవిత గారికి వారి నివాసంలో బంజారా పీఠా ధిపతులు , వేద పండితులు ఆమెకు వేద అశ్వీర్వచనం అందజే శారు . యూపీలో గోధుమలతో కల్వకుంట్ల కవిత భారీ చిత్రాన్ని ప్రదర్శించారు . ఉత్తర ప్రదేశ్ లోని మిగతా 10 లో .. ఆర్టీసీ సమ్మె నోటీసు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు . 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు . ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులిచ్చారు . ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో శుక్రవారం పేషీలోనే సమ్మె నోటీసు అందజేశారు . 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు . తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని గత నెలలో ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే . దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు . 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎరియర్స్ను ఇంకా చెల్లించలేద వాపోయారు . ఆర్టీసీకి రావాల్సిన రూ . 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు . కౌడగాని మోహన్రావు -ఎడిటర్ 99633 34550 - ShareChat