గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నీటి పారుదల వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది.కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని ఆలోచించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్.మళ్లీ రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించే బాధ్యతను ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#sunkaravishnu #jaitdp
00:59

