వైసీపీ హయాంలో హానికారక విషపదార్థాలు ఉన్న నాసిరకం లిక్కర్ ను దౌర్జన్యంగా అమ్మించి తాగించాడు జగన్. అది తాగి 30,000 మంది చనిపోయారు. మరెన్నో వేలమంది ఆరోగ్యం పాడై జీవచ్ఛవాలయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు చేయిస్తే అది రూ.3,500 కోట్ల స్కామ్ అని తేలింది. ఇప్పటికే రూ.441.63 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


