నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ పళ్లు తోముకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కిటికీ పక్కన కూర్చొని బ్రష్ చేస్తూ బయటకు ఉమ్మేసింది. దీనిపై కండక్టర్ ప్రశ్నించగా… “ఫ్రీ మొత్తం, ఛాయ్ కూడా తాగలేదు… బస్సు ఆపుతావా?” అంటూ ఎదురుప్రశ్నించింది. ఆమె తీరుతో తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు #🙆 Feel Good Status #💝 నీకై ప్రేమతో... #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్


