శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు &ఫ్యామిలీ...
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, మనుమడు దేవాన్ష్తో కలిసి వెళ్లిన సీఎంకు ఆలయ ఈవో, అర్చకులు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందజేశారు.
#ChandrababuNaidu #NaraLokesh #ttd #etvdigital #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷


