ShareChat
click to see wallet page
search
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు అన్నారు. జననాలు పెరగపోతే భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కానుందని ఆయన అన్నారు.  #ChandrababuNaidu #AndhraPradesh #🌇శుభ సాయంకాలం
🌇శుభ సాయంకాలం - ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లన్నికంటే కాన్పు సమయంల రూరి5ెవేలు ప్రోత్సాహకం 00 হড০০ 000000 ೩ 2500 भारती 0000 8 పాపులేషన్ మేనేజీమెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబుగారి ప్రకటన ఏప్రిల్1 నుంచి కొత్త పాలసీ అమలు చంద్రబాబుగారి దార్శనికతకు ఇది మరో నిదర్శనం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లన్నికంటే కాన్పు సమయంల రూరి5ెవేలు ప్రోత్సాహకం 00 হড০০ 000000 ೩ 2500 भारती 0000 8 పాపులేషన్ మేనేజీమెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబుగారి ప్రకటన ఏప్రిల్1 నుంచి కొత్త పాలసీ అమలు చంద్రబాబుగారి దార్శనికతకు ఇది మరో నిదర్శనం - ShareChat