*విమర్శలు ఎదురైనా.. సహనమే గెలిపించింది: మోదీ*
* దిల్లీ: అమెరికాతో భారత్ కుదర్చుకున్న చారిత్రక వాణిజ్య ఒప్పందంపై ఎన్డీఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ట్రంప్ విధించిన సుంకాలపై ప్రజలు తమను విమర్శించినా సహనంతో ఉన్నామని.. అదే తమను గెలిపించిందన్నారు. ఈ ఒప్పందం అనుకూలమైన ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని వెల్లడించారు. వాణిజ్య చర్చల పట్ల ప్రభుత్వ స్థిరమైన వైఖరికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. #news #sharechat


