తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో ₹29,253 కోట్లతో భారతదేశపు మొట్టమొదటి మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2,000 ఎకరాల్లో విస్తరించే ఈ భారీ ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷


