ShareChat
click to see wallet page
search
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000లు ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీని సూపర్ హిట్ చేస్తూ ఈ ఏడాది చివరి విడతగా రైతుల ఖాతాల్లో రేపు రూ.6,000లు చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి రైతులకు మొత్తంగా రూ.8985.41 కోట్లు ఇస్తుండగా... ఇందులో రాష్ట్ర వాటా రూ.6560.18 కోట్లు కాగా, కేంద్ర వాటా రూ.2425.23 కోట్లు.  #AnnadathaSukhibhava3  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - అన్నదంతిల Gdడ 6&f@06! 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రేపు ఒక్కోరైతు ఖాతాకు . గూరంంంలు జమ చేస్తున్నచంద్రబాబు గారు అన్నదాత Ruaes {06 ఇప్పటికే గత రెండువిడతల్లోరూ 6,309 కోట్లు' జమ రాష్ట్రంలోని 46,85,838 మూడవ విడత కింద రేపు  కోట్లు మంది రైతులకు లబ్ధి 0.2675.97 జమ అన్నదంతిల Gdడ 6&f@06! 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రేపు ఒక్కోరైతు ఖాతాకు . గూరంంంలు జమ చేస్తున్నచంద్రబాబు గారు అన్నదాత Ruaes {06 ఇప్పటికే గత రెండువిడతల్లోరూ 6,309 కోట్లు' జమ రాష్ట్రంలోని 46,85,838 మూడవ విడత కింద రేపు  కోట్లు మంది రైతులకు లబ్ధి 0.2675.97 జమ - ShareChat