• "హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ" ప్రభుత్వ లక్ష్యం ..బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
• భారత్ - జర్మనీ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఉండడానికి ఏపీ సిద్ధంగా ఉంది ..జర్మనీ కాన్సులేట్ జనరల్ మైకేల్ హాస్పర్ తో భేటీలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• శాఖలకు సంబంధించి సబ్జెక్టుల పై పూర్తి అవగాహనతో ప్రిపేరై అసెంబ్లీకి రావాలి.. మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి .మరో 15 ఏళ్ళు కూటమిపాలన కొనసాగాలి ..ఎన్ డి ఏ శాసనసభా పక్ష సమావేశంలో ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు
• దేశంలో కరెంటు ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ..విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్ఠీకరణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/lIXM
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

