పంచామృత అభిషేకం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మరియు చక్కెర (కొన్నిసార్లు అరటిపండు/కొబ్బరి నీళ్లు) కలిపిన పవిత్ర మిశ్రమంతో దేవునికి (ముఖ్యంగా శివలింగం) చేసే అభిషేకం. ఇది ఆధ్యాత్మిక శుద్ధి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని, సకల దోషాలను తొలగిస్తుంది..
హర హర మహా దేవ శంభో శంకర 🙏
#🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🥁శివ భక్తులు🚩 #🕉️మహాశివరాత్రి స్టేటస్🕉️ #🔱రుద్రాభిషేకము


