'అన్నదాత సుఖీభవ' పథకం కింద ఇప్పటికే రెండువిడతల్లో రూ.6,309 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం... మూడవ విడత కింద ఈ రోజు మరో రూ.2675.97 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం నిధులు విడుదల చేయనున్నారు.
#AnnadathaSukhibhava3
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్

