• మీ స్పర్శే రోగికి కొండంత అండ. లాభాపేక్షతో కాదు, మానవత్వంతో సేవ చేయండి.. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో వైద్యులకు పిలుపునిచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వలన బాలలు స్కూళ్లకు దూరమయ్యారు. "వన్ క్లాస్ - వన్ టీచర్" పాఠశాలలను 33 శాతానికి పెంచాం.. శాసనసభలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. జగన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు.. బిల్ గేట్స్ పర్యటనపై తప్పుడు విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పార్థసారథి
• తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని అప్పటి చైర్మన్ అంగీకరించాడు. నిజం దాగదు ,బాధ్యులపై చర్యలు తప్పవు.. శాసనమండలిలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి
• విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి .ఈ అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలి ..మీడియాతో చిట్ చాట్ లో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/Lulkz
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

