ShareChat
click to see wallet page
search
#💸తీపి కబురు..నేటి నుంచే ఈ పెన్షన్ల పంపిణీ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #📚ప్రభుత్వ పథకాలు #🌊మన కోస్తాంధ్ర @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
💸తీపి కబురు..నేటి నుంచే ఈ పెన్షన్ల పంపిణీ - ప్రభు: ೦ಧಏದಕ 0 ಅ ? 1 - 900 # 8 0 1 2 1 ಇ 9 2 సత్యమేవ జయతే . 0೧ @ @ీరోపురiరేరనన్డైరuటేే] ఆంధప్రదేశ్ (AP) లో పింఛన్ పొందుతున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రతినెలా ఒకటో తేదీన అందించే సామాజిక భద్రత పింఛన్ను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బుధవారం (నేటి) నుంచే; పింఛన్ అందజేసేందుకు చర్యలు చేపట్టింది: కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో ఎన్జీఆర్ భరోసా పింఛన్ల కోసం . పంపిణీ ప్రభుత్వం ముందుగానే రూ 2,743 కోట్లను విడుదల చేసింది: రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా. పింఛన్దారులకు ఇవాళ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు: ఈరోజు తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు: ప్రభు: ೦ಧಏದಕ 0 ಅ ? 1 - 900 # 8 0 1 2 1 ಇ 9 2 సత్యమేవ జయతే . 0೧ @ @ీరోపురiరేరనన్డైరuటేే] ఆంధప్రదేశ్ (AP) లో పింఛన్ పొందుతున్న లక్షలాది మందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రతినెలా ఒకటో తేదీన అందించే సామాజిక భద్రత పింఛన్ను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బుధవారం (నేటి) నుంచే; పింఛన్ అందజేసేందుకు చర్యలు చేపట్టింది: కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో ఎన్జీఆర్ భరోసా పింఛన్ల కోసం . పంపిణీ ప్రభుత్వం ముందుగానే రూ 2,743 కోట్లను విడుదల చేసింది: రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా. పింఛన్దారులకు ఇవాళ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు: ఈరోజు తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు: - ShareChat