
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్జెమినీని రాష్ట్రానికి ఆహ్వానించింది. విశాఖపట్నంలో క్యాప్జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమై కీలక చర్చలు జరిపారు. #Capgemini #ChooseSpeedChooseAP #JobCreatorInChiefLokesh #InvestInAP #NaraLokesh #AndhraPradesh | Tdp SocialMedia ForTdp

