2023 ఏప్రిల్ 29న పరకామణి నుంచి విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డ రవికుమార్ విషయంలో కేసు రాజీ చేయించి దొంగను విడిచి పెట్టారు. 2025 జనవరి 11న పరకామణి నుంచి బంగారు బిస్కెట్ చోరీ చేస్తూ దొరికిపోయిన పెంచలయ్యను 2023లో భూమన కరుణాకర్ రెడ్డే విధుల్లో చేర్పించాడు. అంతా ఒక పథకం ప్రకారమే చేసారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్


