ShareChat
click to see wallet page
search
సువార్త :---ఇది ప్రభాకర్ అనే ఒకప్పటి క్రైస్తవుడి జీవితం. మొదట్లో ప్రభాకర్ హిందువు. అతనికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు. ఆస్తి, వ్యాపారం ఉన్న కుటుంబం.24 ఏళ్ల వయసులో కొడుక్కి తీవ్రమైన జబ్బు చేసింది. డాక్టర్స్ నెలలోపు చనిపోతాడు అని చెప్పారు. కొడుకుని బతికించుకోవడం కోసం మందులతో పాటు యాగం చేయించారు, దర్గాలకి, చర్చిలకు కూడా వెళ్లారు. 10 రోజులు గాడిచాక అతని ఇంట్లో పనిచేసే క్రైస్తవురాలు ----ఒక్కసారి మా చర్చికి రండి మీ అబ్బాయికి పూర్తిగా నయం అవుతుంది అనిచెప్పడంతో కుటుంబం మొత్తం చర్చికి వెళ్లి ఫాదర్ కి సమస్య చెప్పగా ---రేపు మీ ఇంటికి వచ్చి ప్రార్ధన చేస్తాము అని తర్వాత రోజు 6 మందితో వచ్చి ఒక వరసలో కుటుంబ సభ్యుల్ని, తర్వాత వరుసలో వచ్చిన వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్ధన చేసి ---ప్రార్ధన అయ్యాక మీ ఇంట్లో సైతను బొమ్మలున్నాయి వీటిని తీసేసి కుటుంబం మొత్తం బాప్తిజం తీసుకుంటే వారంలో మీ అబ్బాయి మామూలు అవుతాడు అని చెప్పి అక్కడున్న హిందూ దేముళ్ల పఠాలను తీయించి తర్వాత రోజున ఊర్లో ఉన్న కాలవ దగ్గరకు తీసుకెళ్లి కుటుంబం మొత్తానికి బాప్తిజం ఇచ్చాడు. కొడుకు ఆరోగ్యం కోసం కుటుంబం మొత్తం నమ్మి రోజూ చర్చికి పోవడం మొదలు పెట్టారు. ఇలా మొత్తం 20 రోజులు గాడిచాక అతని కొడుకు చనిపోయాడు. చనిపోయిన సంగతి తెలుసుకుని శవాన్ని క్రైస్తవ పద్ధతి లో పూడ్చాలని చర్చివాళ్ళు వాదించగా బంధువులు దహనం చేయాలని గొడవ పడ్డారు. చర్చి ఫాదర్ శాపానికి భయపడి చివరికి పూడ్చిపెట్టారు.నరకం అనే పదానికి భయపడడం గమనించిన చర్చి వాళ్ళు దశమ భాగాలు, దేముని సేవ అంటూ డబ్బులు గుంజుతూ మత ప్రచారం కోసం తీసుకెళ్లడం మొదలు పెట్టడంతో వ్యాపారం కోసం సమయం ఇవ్వలేక, శ్రద్ధ తగ్గి వ్యాపారం దెబ్బతిని మూసేసాడు. ఇంతలో రెండో అమ్మాయికి కాన్సర్ వచ్చింది. చర్చివాళ్ళు హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపి ప్రార్ధన చేసి తగ్గిస్తాము అన్నారు. అప్పటికే పూర్తిగా క్రైస్తవ మాయలో పడ్డ ఆ కుటుంబం హాస్పిటల్ కి వెళ్లకుండా ప్రార్ధనలు చేయిస్తూ గడిపారు, నెల దాటినా వ్యాధి పెరగడం తప్ప తగ్గకపోవడం తో స్నేహితులు, బంధువులు వచ్చి చర్చి వాళ్ళ ప్రార్ధనలు ఫలించక కొడుకు పోయాడు. ఇంకా వాళ్ళ మాటలు విని కూతుర్ని కూడా చంపుకుంటావా అని ఎంత చెప్పినా వినలేదు. ఆ మాటలు ప్రభాకర్ కి నమ్మకం కలిగించక పోయినా పెద్దకూతురు మనసులో నాటుకుపోయాయి. తర్వాత రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి అప్పటివరకూ తీసేసిన బొట్టు పెట్టుకుని దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లితన చెల్లెల్ని బతికించమని భక్తితో దేముడ్ని ప్రార్ధించింది. తర్వాత 2 రోజులకు ఒక స్నేహితురాలు ఆయుర్వేదం వైద్యం ద్వారా తగ్గుతుంది అని చెప్పడం తో అమ్మా నాన్నల్ని, చెల్లెల్ని కూర్చోబెట్టి, మనం ఒకప్పుడు కళకళ లాడే ముఖలతో జీవకళ తో ఉండేవాళ్ళం బొట్టు, పూలు తీసేసి ప్రేత కళని తెచ్చుకున్నాం, జీవకళతో ఉండే ఇంటినుండి దేముళ్ళని పారేసి ఇంటిని స్మశానం లా మార్చాము. ఈ దరిద్రాన్ని వదిలేసి మళ్ళీ పాత జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పడం తో అప్పటివరకూ నెత్తిమీద కూర్చున్న సైతాన్ ను వదిలించుకుని తీసేసిన హిందూ దేముళ్ల పటాలని తెచ్చిపెట్టి గుమ్మనికి మామిడి తోరణాలు, నుదుటిన బొట్టు పెట్టుకుని మళ్ళీ తిరిగి జీవకళ పొందారు. ఇది తెలిసి చర్చివాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవడం తో చుట్టు పక్కల ఉన్న హిందువులు తన్ని తరిమారు.----మారుమనసు పొందిన ప్రభాకర్ కుటుంబం దరిద్రాన్ని వదిలించుకుని జీవకళ గల హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼