*4 ఫిబ్రవరి 2026.*
*అంతర్జాతీయ వార్తలు*
*16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేందుకు స్పెయిన్ యోచిస్తోంది.*
*జపాన్ 6000 మీటర్ల లోతులో సముద్రపు అడుగునుండి అరుదైన భూలోహ ఖనిజాలు అధికంగా ఉన్న మట్టిని విజయవంతంగా వెలికితీసింది.*
*ప్రణాళికబద్ధమైన శాంతి చర్చలకు ఒక రోజు ముందు రష్యా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్పై దాడులు చేసింది.*
*జాతీయ వార్తలు*
*2025లో భారత్–చైనా వాణిజ్యం 155.6 బిలియన్ డాలర్లతో ‘రికార్డు స్థాయికి’ చేరుకుంది.*
*“భాషను బలవంతంగా రుద్దాడాన్ని తమిళులు ఎప్పటికీ అంగీకరించరు” అని హైకోర్టు న్యాయమూర్తి ఎన్. ఆనంద్ వెంకటేష్ అన్నారు.*
*అసోం గవర్నర్ భూటాన్ రాణి తల్లికి ‘సోల్జర్ ఆఫ్ హ్యూమానిటీ’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.*
*రాష్ట్ర వార్తలు.*
*రాష్ట్రంలో సహజ సాగు విస్తీర్ణాన్ని 2031 నాటికి 50 లక్షల ఎకరాలకు పెంచాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.*
*ఫిబ్రవరి 18న విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026 నిర్వహించనున్నారు.*
*క్రీడా వార్తలు*
*చైనాలోని చింగ్డావోలో 6వ బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్ ప్రారంభమయ్యాయి.*
*ఆస్ట్రేలియాపై 27 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్, ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుంది.* #😇శ్రీ సద్గురు🙏🏻 #♌నేటి రాశిఫలాలు #🔱శక్తీ సాధన🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #🔯దోష పరిహారాలు🔯

