• రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలి.. 59వ సి ఆర్ డి ఏ అథారిటీ భేటీలో సీఎం చంద్రబాబు
• మెటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్
• గృహ వినియోగదారులకు ఎల్పీజీ కొరత లేదు.. ఉన్నతాధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
• జగన్ రెడ్డి తన పాలనలో సాక్షికి, భారతి సిమెంట్స్ కు అప్పనంగా దోచిపెట్టాడు.. గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి
• మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగి 59 మంది తెలుగు పౌరులను సౌదీ నుంచి క్షేమంగా రాష్ట్రానికి చేర్చిన ఏపీ ఎన్నార్టీ,ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/zaglD
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

