ShareChat
click to see wallet page
search
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుండి పాలకొండ మరియు అడ్డపుబెండ వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై ప్రయాణం సులభతరం కానుంది.ఈ ప్రాంత ప్రజలు అనేక ఏళ్లుగా సరైన వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.18 నెలల్లోనే ఈ బ్రిడ్జి పనులు వేగంగా జరిగి, ఇప్పుడు పూర్తయ్యింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినందుకు స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. #Cheepurupalli #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:27