*అమెరికా చెప్పే ప్రతిదానికి భారత్ తలాడించదు: యూఎస్ రిటైర్డ్ కల్నల్*
* గత కొంతకాలంగా భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి (India US Trade deal). ఈ చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లాస్ మక్గ్రెగర్ (Retired US Colonel MacGregor) స్పందించారు. వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా చెప్పే ప్రతిదానికి భారత్ తలాడించదని అన్నారు. ఎందుకంటే సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలతో చర్చలు జరపబోదన్నారు.
#news #sharechat #modi


