ShareChat
click to see wallet page
search
#జై కెసిఆర్ సార్ జై తెలంగాణా
జై కెసిఆర్ సార్ జై తెలంగాణా - నాడు అగ్రపథం .. నేడు ఆగమాగం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా రాష్ట్ర • సొంత రాబడిలో రాష్ట్రం స్వయంసమృద్ధి • 80 శాతానికి చేరిన సొంత పన్నుల వాటా • మౌలిక వసతులే లక్ష్యంగా మూలధన వ్యయంలో 160 శాతం వృద్ధి నమోదు • దేశ సగటు కంటే తక్కువగా రుణభారం • 2023 - 24 ఆర్థిక ఆరోగ్య సూచీ వెల్లడి హైదరాబాద్ , మార్చి 12 ( నమస్తే తెలంగాణ ) : కేసీఆర్ పాలనలో తెలం గాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది . సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా , సంక్షేమం , మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది . తద్వారా ఆర్ధిక దీమాకు తెలంగాణ చిరునామాగా మారింది . ఓవైపు కేంద్ర గ్రాంట్లపై ఆధారపడటం తగ్గించి , సొంత పన్నుల ఆదాయాన్ని 80 శాతానికి పెంచు కొని ఆర్థిక సుస్థిరతను ప్రదర్శించింది . మరోవైపు మానవ వనరుల అభివృ -ద్ధికి , సామాజిక సేవలకు సుమారు 39 శాతం నిధులను కేటాయించింది . ఇంకోవైపు ఆస్తుల సృష్టి కోసం వెచ్చించే నిధులను రూ .43,918 కోట్లకు పెంచి దార్శనికతను చాటుకున్నది . దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాల అప్పుల సగటు 30 శాతం నమోదుకాగా , తెలంగాణ దానిని 27.2 శాతానికే పరిమితం . చేసింది . ఇవి బీఆర్ఎస్ నేతలు చెప్పిన గణాంకాలో , వ్యాఖ్యానాలో కావు . ప్రఖ్యాత ఆర్థిక రంగ నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ' 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచీ ' ( ఎఫ్ఐ ) నివేదిక వెల్లడించిన గణాంకాలు . రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోని నాలుగు కీలక అంశా లను ( వ్యయ నాణ్యత , రాబడి సమీకరణ , ఆర్థిక క్రమశిక్షణ , అప్పుల సుస్థి రత ) పరిశీలించి ఎఫ్చ ఈ నివేదికను తయారు చేసింది . దీనిని అన్ని రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య నివేదికగా అభివర్ణిస్తుంటారు . తెలంగాణ రాష్ట్రం 2023-24లో అభివృద్ధి వ్యయం , మౌలిక 2 వ పేజీలో Jobs కాంగ్రెస్ రెండేండ్ల ఏలుబడిలో - దిక్కుతోచని స్థితిలోకి ఆర్థికం అప్పులే ఆదాయం .. అన్నింటా అస్తవ్యస్తం పథకాల్లేవు .. నిధులు రావు .. బిల్లులు ఇవ్వరు ! ఉన్న పథకాలు అమలుచేయడంలోనూ వైఫల్యమే అటకెక్కిన గ్యారెంటీలు , ఎగవేసిన హామీలు ఒక్కొక్కటిగా పోరుబాటలోకి వివిధ వర్గాలు దగా పడిన జనం దండు కడుతున్న వైనం WE WANT FULFILL DEMANDS Calen శిఖరానికి చేరిన తెలంగాణ ప్రగతి ఖ్యాతి .. రెండేండ్లలోనే పాతాళానికి పడిపోయింది . కేసీఆర్ ఏలుబడిలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్ర ఆర్థికం .. కాంగ్రెస్ పాలనలో చీకట్లలో మునిగింది . నిన్న దేశానికే దిక్పూది ! నేడు దిక్కుతోచని స్థితి ! రాష్ట్రం మెల్లమెల్లగా రుణ ఊబిలోకి జారిపోతున్నది . ఈ ఏడాది అప్పుల్లో దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది . తెలంగాణ . పోనీ , అప్పు చేసి కొత్తగా కట్టిందేమైనా ఉన్నదా ? అంటే అదీ లేదు . హామీలకూ అతీగతీ లేదు . సంక్షేమ పథకాలు చతికిలపడ్డాయి . బిల్లులు చెల్లించలేక దవాఖానలకు మందులు బంద్ అయ్యాయి . పంప్ హౌస్లకు కరెంటు కట్ అయ్యింది . కొలువుల సంగతేందని నిరుద్యోగులు కొట్లాడుతున్నారు . ఇచ్చిన హామీలను నెరవేర్చేది ఎప్పుడంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు . అరుగ్యారెంటీలు ఆవిరైపోతుంటే .. కాంగ్రెస్ చేతిలో దగాపడిన ఒక్కోవర్గం దండుకడుతున్నది . జూలై నాటికి 50 వేల టన్నులకు మించి యూరియా > 2 సరిపడా లేదు పంపాలంటూ కేంద్రానికి మంత్రి లేఖ యూరియా అందుబాటులో ఉండదు | సర్కార్పై భ్రమలు తొలగిన సకల జనులు .. పోరుబాట పడుతున్నరు . గురుకులంలో 40 మందికి అస్వస్థత ఫుడ్ పాయిజన్ గండుగుల జిల్లా 3 పంప్ హౌస్ కు కరెంట్ కట్ 4,750 కోట్ల బకాయిలు చెల్లించే వరకు సరఫరా నిలిపివేత 2 ఇరిగేషన్కు తేల్చిచెప్పిన ట్రాన్స్కో సర్కార్ దవాఖానకు మందులు బంద్ 60 కోట్ల బకాయిలను రేవంత్ ప్రభుత్వం చెల్లించని ఫలితం 2 సరఫరా నిలిపివేసిన సప్లయర్స్ ఆర్టీసీ పోరుబాట 2 | నేడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు 24 న డిపోల ఎదుట ధర్నాలు ఉధృత పోరాటానికి జేఏసీ పిలుపు నేడు నిరుద్యోగ మార్చ్ ! > 3 అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేయాలి . నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ 15 వరకు వరుస ఆందోళనలు - ShareChat