• తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పాత్రధారుల వరకే సిట్ నివేదిక పరిమితమైంది, అసలు సూత్రధారులెవరో తేలాలి. విచారణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం.
• అమెరికా సుంకాలను 25% నుంచి 18% కి తగ్గించడం ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ సాధించిన పెద్ద విజయం.. సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• 94% కి చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్, లాభాల బాట పట్టిన విశాఖ ఉక్కు .స్టీల్ ప్లాంట్ పురోగతిని సమీక్షించిన సీఎం చంద్రబాబు
• ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ .వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు లక్ష్యం.. వ్యవసాయ అనుబంధ శాఖల పై సమీక్షలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
• తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజన సౌకర్యం ..సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడి
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/HFjbT
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

