శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు కెమికల్స్ కలిపిన జగన్ మహా పాపం శ్రీశైలంలోనూ వైసీపీ పాలనలోనే జరిగింది. మూడు లక్షలకు పైగా కేజీల కెమికల్స్ నెయ్యి శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రసాదమైన లడ్డూల్లో కలిపేశారు జగన్ గ్యాంగ్.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #✋బీజేపీ🌷 #🟢వై.యస్.జగన్


