రైతన్నకు బాసటగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి... పొలాల్లో తిరుగుతూ కష్ట సుఖాలు... - CLOCK OF NELLORE
Clock Of Nellore ( IndukurPet ) – రైతు సంక్షేమమే రాష్ట సంక్షేమమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా ఇందుకూరు పేట మండలం, డేవీస్ పేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు స్థానిక రైతులు ఘన స్వాగతం పలికారు. వరి కంకులు, టెంకాయ మాలలతో ఘన సన్మానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. పీఎం కిసాన్ – అన్నదాత...