పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. స్వచ్ఛరథాలను సీఎం ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
![🆕షేర్చాట్ అప్డేట్స్ - ೦೦ಣ೦ 0[]0 ೦೦ಣ೦ 0[]0 - ShareChat 🆕షేర్చాట్ అప్డేట్స్ - ೦೦ಣ೦ 0[]0 ೦೦ಣ೦ 0[]0 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_520932_bf0012a_1771678517489_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=489_sc.jpg)

