ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ భగత్ సునీత కుమారి తెలిపారు. అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. శిక్షణ తర్వాత ఉచిత మెటీరియల్ అందజేస్తారు. ఆసక్తిగల వారు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. #📢తాజా అప్డేట్స్🎙️ #📰ఈరోజు అప్డేట్స్ #మీ సేవ జైపూర్ #ℹ️సమాచారం #😇My Status


