అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు. #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢


