మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసిన హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్).
జర్నలిస్ట్లకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా. కేవీఆర్కు అవసరమైన న్యాయసహాయం పార్టీ అందిస్తుందని వైయస్ జగన్ హామీ ♥️
#😇My Status