2019లో ప్రభుత్వం మారడంతో ఏపీకి కష్టాలు వచ్చాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు చీకటి రోజులు వచ్చాయి. అమరావతిని విచ్ఛిన్నం చేయడమే వారి మొదటి ప్లాన్. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. రాజధాని కోసం ప్రాంతాలు కొట్టుకునేలా రెచ్చగొట్టారు.
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#RajyaSabha
#Amaravati
#RamMohanNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
03:15

