ShareChat
click to see wallet page
search
#క్రైమ్ న్యూస్🚨 #🆕Current అప్‌డేట్స్📢 #✔️SC బ్లూతో బ్లూ టిక్ పొందండి✔️ #🚀SC బూస్ట్‌తో మీ వ్యూస్ సూపర్‌ఛార్జ్ చేయండి🚀 #📰ఈరోజు అప్‌డేట్స్
క్రైమ్ న్యూస్🚨 - కోట్లు జాహ్నవి కుటుంబానికి రూ 262 2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ 262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది: 'జాహ్నవి ಮೃಲಿ బాధాకరం: ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం' అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి విలువలేదంటూ పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి: కోట్లు జాహ్నవి కుటుంబానికి రూ 262 2023లో USలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి న్యాయం దక్కింది ఆమె కుటుంబానికి $29 మిలియన్లు(రూ 262 కోట్లు) ఇచ్చేందుకు సియాటెల్ సిటీ విభాగం అంగీకరించింది: 'జాహ్నవి ಮೃಲಿ బాధాకరం: ఆమె కుటుంబానికి ఆర్థిక సహకారం కొంత మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాం' అని న్యాయవాది ఎరికా వెల్లడించారు. ఆమె మరణానికి విలువలేదంటూ పోలీస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి: - ShareChat