తప్పులు చేసే వారికి శిక్షలు తప్పవంటూ ప్రజల సమక్షంలో అధికారులకు హెచ్చరిక.డొన్ బహిరంగ సభలో 1995 సీఎంను గుర్తు తెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.వేదిక నుంచే సమస్య పరిష్కారానికి ప్రయత్నం.మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బాధితుణ్ణి అంటూ డోన్ సభలో తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ప్యాపిలీ మండలానికి చెందిన పొలెం రామచంద్రఎంత పెద్ద వాళ్లైనా తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతానని ముఖ్యమంత్రి వార్నింగ్ #chandrababunaidu #tdp #kutamigovt #appolitics #news #ncbn #chandrababu #narachandrababunaidu #chandrababunaidu #tdp #telugudesam
02:25

