• 20 నెలల్లోఎంతో చేశాం, భవిష్యత్తులో మరింత చేస్తాం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు
• రాష్ట్రంలో ఏ మహిళ జోలికి వచ్చినా ఎవ్వరినీ వదిలిపెట్టబోము.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
• వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/09cXP
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్

