ShareChat
click to see wallet page
search
#😱చికెన్ ప్రియులకు బిగ్ షాక్..ఏప్రిల్ 1 నుంచి..❗
😱చికెన్ ప్రియులకు బిగ్ షాక్..ఏప్రిల్ 1 నుంచి..❗ - మాంసం ప్రియులకు షాక్: పప్రిల్ 1 అమ్మ నుంచి చికెన్ కాలు బంది Telangana Chicken Shop Owners Association: మాంసం ప్రియులకు షాక్. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్ Telangana 29-03-2026   Su   09: 31 Telangana Chicken Shop Owners Association Announces Chicken Shop Closures From April ৯৪ু చూడండి నలో తెలంగాణలో మాంసం ప్రియులకు ఇది పాకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి . పౌల్టీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను ఆరోపిస్తూ; రాష్ట్రవ్యాప్తంగా బంద్ నష్టాలకు గురిచేస్తున్నాయని పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్కు మద్దతు ప్రకటించారు ఘట్కేసర్లోని గురుకుల్ కళాశాల మైదానంలో నిన్న చికెన్ సెంటర్ల నిర్వాహకులు సమావేశమయ్యారు ४३ Xooon॰ J% మాట్లాడుతూ . పౌల్ట్రీ కంపెనీలు తమకు రావాల్సిన మార్జిన్ను ఏకపక్షంగా తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని 'దీనివల్ల ఆరోపించారు చేయడం   కష్టంగా వ్యాపారం మారిందన్నారు తగ్గించిన మార్జిన్ను తిరిగి సవరించి న్యాయం_చేసే ಆಮತು వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు   ఈ బంద్లో రాష్ట్రంలోని అన్ని చికెన్ సెంటర్లు పాల్గొంటాయని తెలిపారు ఈ సమావేశంలో చికెన్ సెంటర్ల నిర్వాహకులు సభాపతి 39230 తదితరులు పాల్గొన్నారు మాంసం ప్రియులకు షాక్: పప్రిల్ 1 అమ్మ నుంచి చికెన్ కాలు బంది Telangana Chicken Shop Owners Association: మాంసం ప్రియులకు షాక్. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్ Telangana 29-03-2026   Su   09: 31 Telangana Chicken Shop Owners Association Announces Chicken Shop Closures From April ৯৪ু చూడండి నలో తెలంగాణలో మాంసం ప్రియులకు ఇది పాకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి . పౌల్టీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను ఆరోపిస్తూ; రాష్ట్రవ్యాప్తంగా బంద్ నష్టాలకు గురిచేస్తున్నాయని పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్కు మద్దతు ప్రకటించారు ఘట్కేసర్లోని గురుకుల్ కళాశాల మైదానంలో నిన్న చికెన్ సెంటర్ల నిర్వాహకులు సమావేశమయ్యారు ४३ Xooon॰ J% మాట్లాడుతూ . పౌల్ట్రీ కంపెనీలు తమకు రావాల్సిన మార్జిన్ను ఏకపక్షంగా తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని 'దీనివల్ల ఆరోపించారు చేయడం   కష్టంగా వ్యాపారం మారిందన్నారు తగ్గించిన మార్జిన్ను తిరిగి సవరించి న్యాయం_చేసే ಆಮತು వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు   ఈ బంద్లో రాష్ట్రంలోని అన్ని చికెన్ సెంటర్లు పాల్గొంటాయని తెలిపారు ఈ సమావేశంలో చికెన్ సెంటర్ల నిర్వాహకులు సభాపతి 39230 తదితరులు పాల్గొన్నారు - ShareChat