#📰ఈరోజు అప్డేట్స్
జలుమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్టూన్ చలన చిత్రాల ప్రదర్శన
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్టూన్ చలనచిత్రాన్ని ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జలుమూరు మోడల్ పాఠశాలలో 'జంగిల్ బుక్' కార్టూన్ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. ఉపాధ్యాయుడు మెండ రామారావు మాట్లాడుతూ, శనివారం 'నో బ్యాగ్ డే' సందర్భంగా విద్యార్థులకు వినోదం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అలాగే క్రీడలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
#🌊మన కోస్తాంధ్ర #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰 #📖ఎడ్యుకేషన్✍
00:21

