ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ
📍సవుల్లగూడెంలో కొరివి నాగలక్ష్మి గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ముత్యాలమ్మగూడెం ముదిరాజ్ సంఘం తరుపున వారి కుటుంబనికి 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది.
#2.0 teamkrishnaanna #rip
#muthyalammagudempailwans
#muthyalammagudemmudirajs
#ontrend
#🌍నా తెలంగాణ


