*గిరిజనుల అభివృద్ధి కోసం అంకితభావంతో నిధుల కేటాయింపు*
ఎస్టీల వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధాన రహదారుల కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. రూ.15 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. 9 ఐటీడీఏల నిర్వహణకు రూ: 28.63 కోట్లు కేటాయించింది.
#😇My Status #షేర్ చాట్ బజార్👍 #🙆 Feel Good Status #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు


