ShareChat
click to see wallet page
search
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - బాబు పాలన హిందుత్వానికి ప్రమాదకరం ఆందోళన వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ • ఆరోపణలొస్తే టీటీడీ చైర్మన్ పై విచారణేదీ ? • దేవదాయ భూముల భక్షణకు సర్కారు కుటిల యత్నం • భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తే తీవ్ర పోరాటం • ప్రభుత్వ ధోరణి మారకుంటే సహించం .. పిల్లలను కనాలంటూ సీఎం పిలుపు అనుమానాస్పదం • మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి హిందువులు సిద్ధం కావాలి సాక్షి . మార్చి 17 , 2026 సాక్షి , అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన హిందుత్వానికి ప్రమాదక రంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ ( వీ హెచ్పీ ) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు . టీటీడీ చైర్మన్ పై ఆరోపణలొస్తే విచారణ జరిపించకుండా తాత్సారం ఏమిటని ప్రశ్నిం చారు . సోమవారం విజయవాడలోని వీహెచ్పీ కార్యాలయంలో మిగతా 5 వ పేజీలో - ShareChat