శ్రీకాకుళం జిల్లాలో జగనన్న నిర్మించిన మూలపేట పోర్ట్.
శ్రీకాకుళం వాసుల దశాబ్దాల కల, ఆకాంక్ష ఈ మూలపేట పోర్టు
గతంలో టీడీపీ పెద్దలు చాలా మంది.. జిల్లాకు పోర్టు తీసుకొస్తామని కబుర్లు చెప్పారు. కానీ చేయలేదు.
వైయస్ జగన్ గారు 2023లో పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పోర్టు పూర్తి చేస్తే.. వైయస్ జగన్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని పనుల్ని అటకెక్కిస్తున్నారు
#🔵వైయస్ఆర్సీపీ #🟢వై.యస్.జగన్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే
00:59

