ShareChat
click to see wallet page
search
గిరిజ‌నుల‌కు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు చేసినంత మేలు మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. 20 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా గిరిజ‌నుల‌కు హ‌క్కు క‌ల్పించ‌డ‌మే కాకుండా 6 ల‌క్ష‌ల మందికి పైగా ఇళ్లు క‌ట్టించారు. అందుకే గిరిజ‌నులు ఆ మ‌హానేతను నేటికీ గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. #YSRForever # #📰ఆంధ్రా వాయిస్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat