మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం.
మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది.
అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు...💐🇮🇳💐.
#janasena
#PawanKalyan
#royalsenamedia
#anilroyalbandi
#nagababukonidela
#ramcharan
#Chiranjeevi
#🤩నా ఫేవరెట్ హీరో🤩 #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #📰ఈరోజు అప్డేట్స్


