ShareChat
click to see wallet page
search
#😰పాఠశాలలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨
😰పాఠశాలలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన 22 మంది విద్యార్థినిలు - AV తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన 22 మంది విద్యార్థినులకు అస్వస్థత తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం| (KGBV) లో శుక్రవారం మధ్యాహ్నం భారీ ఫుడ్పాయిజన్ ఘటన చోటుచేసుకుంది శుక్రవారం ఉదయం పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు: మొత్తం 22 మంది విద్యార్థినులు; ముగ్గురు ఉపాధ్యాయులు వాంతులు; విరేచనాలు మరియు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు: అస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే రేగోడ్లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు: అక్కడ వారికి సలైన్ ఎక్కించి; వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం:. నాణ్యత లేని ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థినులు; వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు: గతంలో కూడా భోజనం సరిగా లేదని ఫిర్యాదు  చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు: AV తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన 22 మంది విద్యార్థినులకు అస్వస్థత తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం| (KGBV) లో శుక్రవారం మధ్యాహ్నం భారీ ఫుడ్పాయిజన్ ఘటన చోటుచేసుకుంది శుక్రవారం ఉదయం పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు: మొత్తం 22 మంది విద్యార్థినులు; ముగ్గురు ఉపాధ్యాయులు వాంతులు; విరేచనాలు మరియు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు: అస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే రేగోడ్లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు: అక్కడ వారికి సలైన్ ఎక్కించి; వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం:. నాణ్యత లేని ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థినులు; వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు: గతంలో కూడా భోజనం సరిగా లేదని ఫిర్యాదు  చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు: - ShareChat