యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఆదర్శ వివాహం జరిగింది 💐
చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకు చెందిన IPS శేషాద్రిని రెడ్డి మరియు కడప జిల్లాకు చెందిన IAS శ్రీకాంత్ రెడ్డి
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఆడంబరాలకు పోకుండా, సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఈ జంట సమాజానికి ఆదర్శంగా నిలిచింది.
సాదాసీదా జీవితం… గొప్ప సందేశం ❤️
#IdealMarriage
#IAS
#IPS
#SimpleWedding
#Inspiration
YadadriBhuvanagiri
TelanganaNews ##RAJHన్యూస్
00:20

