ShareChat
click to see wallet page
search
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం. పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారిని చదివిస్తాం. ఇల్లు లేని వారికి, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది. దోషులని శిక్షిస్తాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
00:50