ShareChat
click to see wallet page
search
#🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 #😲వైరల్ స్టోరీస్ #😱వింతలు విశేషాలు #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
🆕Current అప్‌డేట్స్📢 - hext or Eexer_ [moke nu ೦ సృష్టించిన కలకలం . షుజియాబాద్ కరోనా అక్కచెల్లెళ్ళ కేసులో బిగ్ ట్విస్ట 4.23 pm 'Feb 2026 వెబ్ డెస్క్ షుజియాబాద్లో జరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య షటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఒకేసారి 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది వీరి ఆత్మహత్య వెనుక మొదట అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ముగ్గురు తీవ్ర డిప్రెషన్ తో జీవితాన్ని అంతం చేసుకోడానికి కరోనా మహమ్మారి కలిగించిన కల్లోలం ఒక ప్రధాన కారణమని పోలీసు అధికారులు తేల్చారు: దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రస్తుత సమాజ పోకడలపై తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి: ఢిల్లీకి సమీపంలోని షజియాబాద్ సాహిబాబాద్ ఈ కటుంబం ప్రాంతంలో నివసిస్తోంది కుటుంబ పెద్ద చేతన్ కుమార్ ఫారెక్స్ వ్యాపారం చేసేవాడు: అతడికి ఇద్దరు భార్యలు; నలుగురు కుమార్తెలు; ఒక కుమారుడు ఉన్నారు: అంతేకాదు అతని మొత్తం ఇద్దరు సోదరీమణులు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు: కుటుంబం కలిసి జీవిస్తోంది కానీ కోవిడ్ లాక్డౌన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో భారీగా అప్పులపాలయ్యారు చేతన్ కుమార్కు దాదాపు రెండు ರೌವೆಯಲ ಏಂ5ು ಬುಣಲು తీసుకున్నారు ఇంట్లో ఆదాయం తగ్గడంతో పిల్లల చదువులు ఆగిపోయాయి: పాఠశాలకు వెళ్లకుండా పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు: పరిస్థితుల్లో కుటుంబంలో గొడవలు బలహీనపడ్డాయి: పెరిగాయి; బంధాలు ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు కుమార్తెలు పూర్తిగా మొబైల్ గేమ్స' ' ఫోన్లకే అతుక్కుపోయారు: ఆన్లైన్ ಏವಿಡಿಯೌಲು; ముఖ్యంగా కొరియన్ లవ్ గేమ్లకు బానిసలయ్యారు: తమ పేర్లను పక్కన పెట్టి కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు: ಅನಲು దీనిని గమనించిన తండ్రి చేతన్ కుమార్ 10 రోజుల క్రితం వారి మొబైల్ ఫోన్లను తీసుకుని దాచేశాడు: తర్వాత వాటిని అమ్మేసి డబ్బుతో విద్యుత్ బిల్లు చెల్లించాడు: దీంతో బాలికలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు: గేమ్ ఆడలేకపోవడం; తమకు ఇష్టమైన ప్రపంచం దూరమవడం వల్ల మానసికంగా కుంగిపోయారు: ఇదే సమయంలో కోపంలో ఉన్న తండ్రిపెళ్లిళ్లు ವನ್ತೌನನಿ ಬದಿರಿಂದಡಂಆ್ ವೌರು ಮರಿಂಆ ಭಯೌನಿತಿ గురయ్యారు: ఈ పరిస్థితులన్నీకలిసి బాలికలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి: 'మేము కొరియన్లనే పెళ్లి చేసుకుంటాం' అంటూ వారు చెప్పిన మాటలు ఇంట్లో పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి చివరకు నిషిక (16] ప్రాచి (14) పాఖి (12] ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకోవాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు: తమ బాధను డైరీలో రాసి, సూసైడ్ నోట్ వదిలి; తెల్లవారుజామున 2.15 సమయంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేశారు: స్థానికులు వెంటనే ఆస్పత్రికి వారు ప్రాణాలు కోల్పోయారు: తరలించినా అప్పటికే ' ఈ షటనపై ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ స్పందించారు పిల్లలు; యువత మనసులపై తీవ్ర ప్రభావం ಆನಲನ వ్యసనం 5)5 చూపుతోందని ఆయన అన్నారు: మొబైల్' ఫోన్ బానిసైన వారు వెంటనే సహాయం తీసుకోవాలని సూచించారు లేకుండా; ఎక్కువ సమయం మొబైల్తో ఈ బాలికలు చదువు గడపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు: ఈ విషాద ఘటన తల్లిదండ్రులు; సమాజం అంతా ఆలోచించాల్సిన విషయమని; పిల్లలపై సరైన శ్రద్ధ; మానసిక సహాయం ఎంలో అవసరమని స్పష్టం చేస్తోంది: hext or Eexer_ [moke nu ೦ సృష్టించిన కలకలం . షుజియాబాద్ కరోనా అక్కచెల్లెళ్ళ కేసులో బిగ్ ట్విస్ట 4.23 pm 'Feb 2026 వెబ్ డెస్క్ షుజియాబాద్లో జరిగిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య షటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఒకేసారి 9వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది వీరి ఆత్మహత్య వెనుక మొదట అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ముగ్గురు తీవ్ర డిప్రెషన్ తో జీవితాన్ని అంతం చేసుకోడానికి కరోనా మహమ్మారి కలిగించిన కల్లోలం ఒక ప్రధాన కారణమని పోలీసు అధికారులు తేల్చారు: దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రస్తుత సమాజ పోకడలపై తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి: ఢిల్లీకి సమీపంలోని షజియాబాద్ సాహిబాబాద్ ఈ కటుంబం ప్రాంతంలో నివసిస్తోంది కుటుంబ పెద్ద చేతన్ కుమార్ ఫారెక్స్ వ్యాపారం చేసేవాడు: అతడికి ఇద్దరు భార్యలు; నలుగురు కుమార్తెలు; ఒక కుమారుడు ఉన్నారు: అంతేకాదు అతని మొత్తం ఇద్దరు సోదరీమణులు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు: కుటుంబం కలిసి జీవిస్తోంది కానీ కోవిడ్ లాక్డౌన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో భారీగా అప్పులపాలయ్యారు చేతన్ కుమార్కు దాదాపు రెండు ರೌವೆಯಲ ಏಂ5ು ಬುಣಲು తీసుకున్నారు ఇంట్లో ఆదాయం తగ్గడంతో పిల్లల చదువులు ఆగిపోయాయి: పాఠశాలకు వెళ్లకుండా పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు: పరిస్థితుల్లో కుటుంబంలో గొడవలు బలహీనపడ్డాయి: పెరిగాయి; బంధాలు ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు కుమార్తెలు పూర్తిగా మొబైల్ గేమ్స' ' ఫోన్లకే అతుక్కుపోయారు: ఆన్లైన్ ಏವಿಡಿಯೌಲು; ముఖ్యంగా కొరియన్ లవ్ గేమ్లకు బానిసలయ్యారు: తమ పేర్లను పక్కన పెట్టి కొరియన్ పేర్లు కూడా పెట్టుకున్నారు: ಅನಲು దీనిని గమనించిన తండ్రి చేతన్ కుమార్ 10 రోజుల క్రితం వారి మొబైల్ ఫోన్లను తీసుకుని దాచేశాడు: తర్వాత వాటిని అమ్మేసి డబ్బుతో విద్యుత్ బిల్లు చెల్లించాడు: దీంతో బాలికలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు: గేమ్ ఆడలేకపోవడం; తమకు ఇష్టమైన ప్రపంచం దూరమవడం వల్ల మానసికంగా కుంగిపోయారు: ఇదే సమయంలో కోపంలో ఉన్న తండ్రిపెళ్లిళ్లు ವನ್ತೌನನಿ ಬದಿರಿಂದಡಂಆ್ ವೌರು ಮರಿಂಆ ಭಯೌನಿತಿ గురయ్యారు: ఈ పరిస్థితులన్నీకలిసి బాలికలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి: 'మేము కొరియన్లనే పెళ్లి చేసుకుంటాం' అంటూ వారు చెప్పిన మాటలు ఇంట్లో పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి చివరకు నిషిక (16] ప్రాచి (14) పాఖి (12] ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకోవాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నారు: తమ బాధను డైరీలో రాసి, సూసైడ్ నోట్ వదిలి; తెల్లవారుజామున 2.15 సమయంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేశారు: స్థానికులు వెంటనే ఆస్పత్రికి వారు ప్రాణాలు కోల్పోయారు: తరలించినా అప్పటికే ' ఈ షటనపై ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ స్పందించారు పిల్లలు; యువత మనసులపై తీవ్ర ప్రభావం ಆನಲನ వ్యసనం 5)5 చూపుతోందని ఆయన అన్నారు: మొబైల్' ఫోన్ బానిసైన వారు వెంటనే సహాయం తీసుకోవాలని సూచించారు లేకుండా; ఎక్కువ సమయం మొబైల్తో ఈ బాలికలు చదువు గడపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు: ఈ విషాద ఘటన తల్లిదండ్రులు; సమాజం అంతా ఆలోచించాల్సిన విషయమని; పిల్లలపై సరైన శ్రద్ధ; మానసిక సహాయం ఎంలో అవసరమని స్పష్టం చేస్తోంది: - ShareChat