పింఛన్ పెంచి, ఇంటికి తెచ్చి అందించటంతోపాటు వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకోవడం, అవసరమైన సహాయం అందించడం బాధ్యతగా నిర్వర్తించే మనసున్న మంచి ప్రభుత్వం ఎన్డీఏ. మంత్రి నిమ్మల రామానాయుడు ఓ వృద్ధురాలికి పెన్షన్ అందించి, ఆమెకు ఇల్లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేయాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:21

