ShareChat
click to see wallet page
search
*ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావు’ లేరు* * రెండేళ్ల అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాలక్షేప కథాచిత్రాలు నడుపుతున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. #news #ktr #sharechat
news - ShareChat